ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో మహాసముద్రం ఒకటి. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంల�
సిద్దార్థ్..పేరుకు తమిళ హీరో.. కానీ 15 ఏళ్ల కింద తెలుగు హీరోలు కూడా మనసులో కుళ్ళుకొనే స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్న హీరో. పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన దగ్గర అభిమానులను సొంతం చేసుకున్నాడు సిద్ధార్థ్.
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి. అందులో బొమ్మరిల్లు కూడా ఎప్పటికీ నిలిచిపోతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం�
రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్.
సిద్దార్థ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒరేయ్ బామ్మర్థి. జీవీ ప్రకాశ్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. బిచ్చగాడు ఫేం శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.