చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ �
మంజీరా నది తీరాన సిద్ధాపూర్ ఇసుక క్వారీలు రైతాంగం పాలిట శాపంగా మారాయి. క్వారీల నుంచి ఇసుక లోడ్తో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధాపూర్ వద్ద స్థానిక అవసరాల కోసం ప