JP Dargah Dumping Yard | ‘డంపింగ్ యార్డు హఠావో.. జేపీ దర్గా బచావో’ అంటూ శనివారం గ్రామ మహిళలు, యువత సహా మైనారిటీలు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని డిమా
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జేపీ దర్గాను రక్షించాలంటే మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని శనివారం డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ చేపట్టిన చలో కలెక్టరేట్ ఉద్
సిద్ధాపూర్లో డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా శుక్రవారం వైఎంతండా, పుల్లిచర్లకుంటతండాల్లో డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీ తీశారు. మరోవైపు సిద్ధాపూర్�
జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. చివరకు స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్�
జీహెచ్ఎంపీ డంపింగ్ చెత్తతో సిద్ధాపూర్ చిత్తు కానున్నది. తమ ప్రాంతంలో చెత్త డంపింగ్ వద్దని ఎన్ని పోరాటాలు చేసినా కొత్తూరు మండల ప్రజల మొరను సర్కార్ ఆలకించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై ఎం�
చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ �
మంజీరా నది తీరాన సిద్ధాపూర్ ఇసుక క్వారీలు రైతాంగం పాలిట శాపంగా మారాయి. క్వారీల నుంచి ఇసుక లోడ్తో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధాపూర్ వద్ద స్థానిక అవసరాల కోసం ప