గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులపై మత్తు మందు చల్లి చోరీకి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందగా, వృద్ధురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కలకలం �
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇం�