ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టవచ్చని గంగాధర ఎస్సై వంశీకృష్ణ అన్నారు. గంగాధర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ పేరుతో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు శనివారం అవగాహన కల్పించారు.
సంక్రాంతి పండుగ, మేడారం జాతర కోసం ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళుతున్నారా? అయితే మీ ఇంటిని భద్రంగా ఉంచుకోవాలని కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ బుధవారం ప్రకటనలో సూచించారు.
గుర్తుతెలియని వ్యక్తులు వృద్ధ దంపతులపై మత్తు మందు చల్లి చోరీకి పాల్పడ్డారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందగా, వృద్ధురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో కలకలం �
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని గంగాధర ఎస్సై వంశీకృష్ణ ప్రజలకు సూచించారు. సైబర్ జాగృత్త దివస్ లో భాగంగా గంగాధర మండలంలోని మధురానగర్ లో గంగాధర పోలీస్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగా�
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇం�