Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�
హైదరాబాద్లో మాల్స్కు గిరాకీ పెరుగుతున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాల్ స్పేస్కు ఇక్కడే ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నట్టు రియల్టీ వర్గాలు చెప్తున్నాయి.
షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా సరైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస రావు సూచించారు. మంగళవారం సైబరాబాద్ పరిధిలోని షాపింగ
హైదరాబాద్లో అతిపెద్ద మాల్స్కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో భాగ్యనగరంలో 72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపింగ్ మాల్స్ ఏర్పాటైనట్లు అంతర్జాతీ
షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ ఇంద్రాపూర్ ప్రాంతంలోని జైపురియా షాపింగ్ మాల్లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
పకడ్బందీగా పాలసీ అమలు అడ్డగోలు వసూళ్లపై ఈవీడీఎం ఫోకస్ మాల్స్, మల్టీఫ్లెక్స్, వాణిజ్య సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. రూ.50వేలు జరిమానా బండి ఆపగానే పార్కింగ్ ఫీజు అంటూ వాలిపోతున�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో మరోసారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా కొత్త కేసులు �