Shobha Karandlaje : అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో విపక్ష నేతని, దేశం బయట ఆయన భారత ప్రతిపక్ష నేత కాద
DMK: కేంద్ర మంత్రి శోభపై డీఎంకే ఫిర్యాదు చేసింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు వెనుక తమిళ ప్రజలు ఉన్నట్లు మంత్రి ఆరోపించారు.
‘ఏయే బూత్లను సెన్సిటివ్గా ప్రకటించాలి? ఏయే ప్రాంతాలకు పారా మిలిటరీ బలగాల్ని పంపాలి? ఏయే బూత్లకు వెబ్ కాస్టింగ్ వ్యవస్థ అవసరమో వెంటనే తెలపాలి. లేకపోతే జాబితాలో మీ సిఫారసులను చేర్చటం కష్టం’ అని ఏకంగా