క్రికెటర్లు, సినీతారలు, విశ్వ కుబేరులు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పడం విశేషమేమీ కాదు. వాటిని
సమర్థంగా నిర్వహించడమే వార్త. అలాంటి ఓ అరుదైన సంస్థ శిఖర్ ధవన్ ఫౌండేషన్. దానికి ఓ ముఖ్య కారణం ఆ సంస్థ డైరెక్టర్�
ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఢిల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోతే లీగ్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయిన మొదటి టీం ఢిల్లీ అవుతుంది. ఫామ్ అందుకున్న వార్నర్ను అడ్డుకోవాలంటే పంజాబ్ బౌలర్లు కష
IPLలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ తో తలపడనుంది. కోల్ కత్తా టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే.
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్లలో విజయం సాధించి ఊపు మీదున్నాయి
ఖేల్ రత్న అందుకున్న మిథాలీ, నీరజ్, లవ్లీనా శిఖర్ ధవన్కు అర్జున న్యూఢిల్లీ: వార్షిక క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ క్రీడా తారలతో తళుక్కుమంది. శనివారం జరిగిన �
దుబాయ్: క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో ఓ కొత్త ఫోటోను పోస్టు చేశాడు. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ క్రికెటర్ .. హోటల్ రూమ్లో కసరత్తు చేస్తున్న ఫోటోను ట్యాగ్ చేశాడు. అయితే ఆ ఫోటోకు ఓ ప్రేరణాత�
శ్రీలంకతో టీమిండియా ఆడిన తొలి వన్డేలో 10 రికార్డులు నమోదయ్యాయి. తొలి వన్డేలో శ్రీలంక జట్టును భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో యువ క్రికెటర్లు తమ సత్తా ఏంటో చూపించి కొత్త రికార్డులు నమోదయ్యాల�
భారత్, శ్రీలంక తొలి వన్డే నేడు మధ్యాహ్నం 3.00 నుంచి సోనీలో.. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. తుది జట్టులో చోటు కోసం పది మంది ప్లేయర్లు పోటీపడుతున్న జట్టు ఓ వైపు..! జీతాల కోత, కరోనా కేసులు, గాయాల బెడద, క్రమశ�
న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జర�
శ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక ముంబై: శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలో �
ముంబై: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయంలో మరో
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటం కోసం ఇప్పటికే రూ.20 లక్షలతో పాటు ఈ ఏడాది ఐపీఎల్ క్యాష్ప్రైజ్లను విరాళంగా ఇచ్చిన భారత క్రికెటర్ ధవన్ మరోసారి ముందుకొచ్చాడు. వైరస్ బాధితులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గుర
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ