భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
Brothers Fight | తల్లి మరణించడంతో అందిన బీమా సొమ్ములో వాటా కోసం ముగ్గురు సోదరుల మధ్య ఫైట్ జరిగింది. (Brothers Fight) ఈ కోట్లాటలో తీవ్రంగా గాయపడిన తమ్ముడు చనిపోయాడు.
MRF Share | ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్.. మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ షేర్ మంగళవారం అక్షరాల రూ.లక్ష దాటింది. దలాల్ స్ట్రీట్ చరిత్రలో ఒక సంస్థ షేర్ విలువ రూ. లక్ష దాటడం ఇదే తొలిసారి.
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబ�
గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని ప్రజలకు రిజర్వ్బ్యాంక్ సూచించింది. ఇటీవలికాలంలో డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ వంటి బ్యాంకింగ్ సమాచారాన్ని చెప్పవద్దం�
పంట ఉత్పత్తులపై లాభాల్లోనూ రైతులకు వాటా దక్కాలి : వ్యవసాయ నిపుణులు | రైతులు సాగు చేసిన పంటలు మార్కెట్లో విక్రయించిన తర్వాత.. తయారయ్యే ఉత్పత్తుల లాభాల్లోనూ వాటా దక్కాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు అభ