తన కెరీర్లో ఆఖరి టోర్నీ ఆడుతున్న భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమాల్.. టైటిల్ వేటను విజయంతో ప్రారంభించాడు. చెన్నై వేదికగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శరత్.. 3-0తో అనిర్భ
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జరుగబోయే అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)- 7వ సీజన్ కోసం ఐదు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్యాడ్లర్లను రిటైన్ చేసుకున్నాయి.
జాతీయ క్రీడా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్లేయర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా దేశ ఖ�
Sharath Kamal :టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పేరును ఈ యేటి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించారు. రిటైర్డ్ జస్టిన్ ఏఎన్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని సెలక్ష కమిటీ ఈ పేరును ప్రతి
గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ – 2022 నేటి (ఆగస్టు 8) తో ముగియనున్నాయి. ముగింపు వేడుకలకు బర్మింగ్హామ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. ఈ వేడుకలలో భాగంగా తెలంగాణ అమ్మాయి, మహిళల బాక్సింగ్ 50 కిలోల ఈ�
అంతర్జాతీయ స్థాయిలో అడపాదడపా మెరవడం తప్ప ఒలింపిక్స్ వేదికపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు.. చరిత్రను తిరుగరాయడానికి సిద్ధమవుతున్నారు. విశ్వక్రీడల్లో నాలుగోసారి బరిలోక
దోహా: భారత స్టార్ ప్యాడ్లర్లు శరత్ కమల్, మనికా బాత్రా టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. శనివారం ఇక్కడ జరిగిన ఆసియా క్వాలిఫికేషన్ టోర్నీ ఫైనల్లో శరత్-మ