శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Shankarapatnam) మండలంలోని మెట్పల్లిలో ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. వివాహం అనంతరం బరాత్ నిర్వహిస్తుండగా వధూవరులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. దీం�
Kothagattu | శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్యగిరి స్వామి గుట్టపై బుధవారం తెల్లవారుజామున ఏర్పాటు చేసిన అగ్ని గుండాలపై నడిచి పలువురు భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల గన్నీ బ్యాగుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొనుగోళ్లపై అధికారుల అంచనాలు మారిన తర్వాత కరీంనగర్ జిల్లాకు 55 లక్షల గన్నీ బ్యాగులు అవసరం
శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం మొలంగూరులో ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో �