టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీ�
ఏపీ మెగా డీఎస్సీ (AP DSC) పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. శుక్రవారం (జూన్ 6) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరుగనున్నాయి. మొత్తం 44 దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సె
డీఎస్సీ 2024 పరీక్షల ఫలితాలను సోమవారం విద్యాశాఖ, ప్రభుత్వం విడుదల చేశాయి. తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో జూలై, ఆగస్టు 2024లో పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు విడుదల సమయంలో అభ్యర్థులు ఉత్కంఠగా ర్యాంకులన
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఎస్జీటీలు తమ ఉపాధ్యాయ సంఘాల పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. మండల కేంద్రంలో సమావేశమైన వారు..
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చ
ఉపాధ్యాయ బదిలీలతోపాటు పదోన్నతులనూ ఆన్లైన్లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. శనివారం డీఈవోలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు సమీక్షించారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై పలు సూచనలు
రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు (Teachers Transfers) హైకోర్టు పచ్చజెండా ఊపడంతో ఈనెల 2 నుంచి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)లుగా ఉద్యోగోన్నతి పొందేందుకు నిర్వహిస్తున్న ప్రక్రియలో తొలిరోజు ఆదివారం 321 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నగరంలో�