Virat Kohli: ఇండియా విడిచి వెళ్లనున్నాడు కోహ్లీ. అతను లండన్లో సెటిల్ కానున్నట్లు తెలుస్తోంది. అతని కోచ్ రాజ్కుమార్ శర్మ ఈ విషయాన్ని చెప్పాడు. భార్య అనుష్కా, పిల్లలతో పాటు అతను లండన్ వెళ్లిపోనున్నా
ఓ చర్చికి సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని సెటిల్ చేసేందుకు హైదరాబాద్లోని ఓ ఏసీపీ రూ.50 లక్షల లంచం ఒప్పందం చేసుకొని, అడ్వాన్స్గా రూ.30 లక్షలు తీసుకొని ఉన్నతాధికారులకు పట్టుబడ్డాడు. సెంట్రల్ జోన�
Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాద బాధితుడి పేరెంట్స్కు 100 మిలియన్ల డాలర్ల పరిహారం ఇవ్వాలని అమెరికాలోని నెవడా కోర్టు ఆదేశించింది. 2018లో బ్రిటన్కు చెందిన ఓ బాధితుడు ఆ ప్రమాదంలో మరణించాడు. ఆ బాధితుడి ప�
కేంద్ర ప్రభుత్వ స్థూల రుణం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో (క్యూ1) 2.2 శాతం పెరిగి రూ.159.53 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక వెల్�
హ్యూమన్రైట్స్ ముసుగులో బెదిరింపులు, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడుతున్న మహిళ, విలేకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ పోలీసుస్టేషన్లో సీఐ శ్రీని వాస్జీ వివరాలు వెల్లడించారు
న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి. కేసుల్లో తీర్ప�