లో-ఓల్టేజ్ సమస్యలు పరిష్కారం కోసం నూతన విద్యుత్ సబ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లే లో శుక్రవారం ఉదయం వేళ లో పర్యటిం�
పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్) క�
కేజీ టు పీజీ విద్య సీఎం కేసీఆర్ కల అని, అందుకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటైనట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ‘మనఊ�
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ద
పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంచుకొనే మార్గాలను అన్వేషించాలని సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 32 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం�
సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
బోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏ
హైదరాబాద్లో జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఓ ప్రత్యే క ఉత్పాదక కేంద్రాన్ని తీసుకొస్తున్నది. దేశీయ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్తో కలిసి దీన్ని నిర్మిస్తున్నది
డాటా కేంద్రంగా హైదరాబాద్ మారిపోతున్నది. ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ డాటా కేంద్రాలను ఏర్పాటు చేయగా..తాజాగా సింగపూర్కు చెందిన ప్రిన్స్టన్ డిజిటల్ గ్రూపు(పీడీజీ) కూడా చేరింది
తెలంగాణలో తైవాన్ పెట్టుబడులకు ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శుక్రవారం తనతో సమావేశమైన తైవాన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్�
సొలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీ కోసం మూడు గిగా ఫ్యాక్టరీలు నిర్మిస్తామని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం 2030కల్లా 70 బిలియన్ డాలర�
Telangana govt Set up to Haritha Nidhi for protection of plants | హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర�