తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్శాఖలో పలువురికి ప్రమోషన్లు కల్పించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లా పంచాయతీ ఆఫీసు (పీడీవో)ల్లో పనిచేస్తున్న 22మంది జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లు�
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా (Rangareddy) జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్సైట్లోని నిషేధిత జాబితా నుంచి 14 గ�
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్కు ఎన్వోసీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా డీఈవో, అదే కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్లను
AAI | కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో సీనియర్ అస్టింట్ పోస్టులను భర్తీ చేస్తున్నది.
ఎగ్జామినేషన్స్| కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలోని స్వంతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) లో జూనియర్ అసిస్టెంట్, స�