అకస్మాత్తుగా బంద్కు పిలుపునిస్తే ఎట్లా? తొందరపడొద్దు.. అల్లరి చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీకు ఇవ్వాల్సిన బకాయిలను.. కాస్త ఆలస్యంగా ఇద్దామనుకున్నాం.
బషీర్బాగ్లోని నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎగ్జామ్స్ ఫీజు కట్టించుకొని �
Nizam College | హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల జీవితాలతో కాలేజీ ప్రిన్సిపాల్ చెలగాటం ఆడుతున్నారని శనివారం కాలేజీ ముందు రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపాల్కు వ�
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు (Semester Exams) యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యామండంలి ప్రకటించింది. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రైవేటు డిగ్రీ పీజీ కాలేజీ యాజమాన్యాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని వెల్లడించ
రాష్ట్ర ఉన్నత విద్య సెమిస్టర్ పరీక్షల స్థానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ఉన్నత విద్యాశాఖ అమలు చేయనున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)సూచించిన ఏడు సిఫారసుల మేరకు దీనిని ఈ విద్యాసంవత్సర�
రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. దాంతో డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల గందరగోళానికి తెరదించినైట్టెంది.
జేఎన్టీయూ| కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్, బీఫార్మసీ తృతీయ, ఫైనలియర్ పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. మూడో సంవత్సరం, ఫైనలియర్�