ఆడ శిశువును అమ్మకానికి పెట్టిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కిష్టతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ ధర్మానాయక్ కథనం మేరకు.. వడ్యియా లక్ష్మి, రవి దంపతులకు గతంలోనే
ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్ల�
తన కారును ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టి.. అన్యూహంగా సైబర్ నేరగాడికి చిక్కాడో ప్రైవేటు టీచర్.. 3 శాతం కమీషన్కు ఆశపడి.. ‘సిబిల్' స్కోర్ ఎక్కువ ఉన్న వారిని పరిచయం చేసి.. వారితో పాటు కష్టాలను
గ్యాస్ ధర పెరుగుతుండటంతో, బాగా డబ్బు సంపాదించాలని ఓ గ్యాస్ డెలివరీ బాయ్ సరికొత్త అక్రమ దందాకు తెర తీశాడు. ఖాళీ సిలిండర్లలో 2 కిలోల గ్యాస్, మిగతాది నీళ్లతో నింపి వాటిని బ్లాక్లో అమ్ముతున్నాడు. వినియోగ
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి, విస్సంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు క�
చెన్నై : పేదరికం ముందు పేగుబంధం తలవంచింది. పేదరికంలో మగ్గుతున్న ఓ జంట తమ నలుగురు పిల్లలను మేకల యజమానికి విక్రయించిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. రెండేండ్ల పాటు బాల్యాన్ని కోల్పోయి�
మార్కెట్ పల్స్ నిఫ్టీ గత వారం భారీ లాభాలతో కొత్త గరిష్ట స్థాయి 18,338 వద్ద ముగిసింది. టెక్నికల్గా మార్కెట్లో ఎలాంటి బలహీనత కనిపించడం లేదు. అన్ని చలన సగటులకుపైనే నిఫ్టీ ట్రేడ్ అవుతున్నది. ప్రస్తుతం 20 రోజ�
గత నెల రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సైడ్వేస్ ట్రేడ్ అవుతున్నది. గతేడాది మార్చి నెలలో నమోదైన కనిష్ఠ స్థాయి నుంచి 110 శాతానికిపైగా పెరిగిన తర్వాత స్థిరంగా కేవలం 300 పాయింట్ల రేంజ్లోనే రెండు నెలలుగా ట్