శ్రీరాముని పై ఉన్న భక్తిని వినూత్న రీతిలో వ్యక్తం చేసింది ఓ భక్తురాలు. చందానగర్ సురక్ష ఎన్క్లేవ్ లో నివాసముండే విష్ణు వందన శ్రీ రాముని పై భక్తిని చాటుతూ 2016 నుంచి బియ్యం గింజల పై రామనామం లిఖిస్తూ వాటిని
సీతారాముల కల్యాణం జిల్లా వ్యాప్తంగా గురువారం కమనీయంగా జరిగింది. ముఖ్యంగా అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవాలయంలో అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్క�
జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు గురువారం భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహించారు. మెదక్లోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి దంపతుల�
కల్యాణానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భక్తులతో కిటకిటలాడిన ఆలయం జనగామ రూరల్ : కల్యాణం, కమనీయం అనందదాయకంగా సీతారామచంద్రస్వామి వారి కల్యాణం అశేష భక్తుల మధ్య, మంగళవాయిద్యాలతో అర్చకుల విశేష పూజలతో స్�
భద్రాచలం: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా మూలమూర్తులకు 108 స్వర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపు�
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని పోస్టు ద్వారా అందించనున్నట్లు తపాలా అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300లను చ�