భూమిని నమ్ముకొని ఆరుగాలం కష్టపడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనం వేసిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్ముడు పోయారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
‘సీడ్ విత్తనం’ పేరిట విత్తన కంపెనీలు మాయాజాలం చేశాయి. మొక్కజొన్న రైతులను నిండా ముంచాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుందంటూ ప్రచార ఆర్భాటాలతో మభ్యపెట్టిన కంపెనీల ఏజెంట్ల్లు.. ఇప్పుడు మాట మార్�
వరి రైతులు పంట కాలాల్ని మార్చుకుంటున్నారు. వేడి వాతావరణాన్ని, ఉప్పు నేలల్ని కూడా తట్టుకునే విత్తనాల తయారీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాగు నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి రైతులు కావాలనే తమ పొల
ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు.