‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ తరహా నినాదాలు గోడలపై బాగానే ఉంటాయి.ఆచరణకు వచ్చేసరికి అన్నిటికీ చెట్లే అడ్డంకిగా కనిపిస్తాయి. ఇంటి నిర్మాణం మొదలుపెట్టడానికైనా, రోడ్డు వేయడానికైనా చెట్టు నరకాల్సిందే. గు
జగిత్యాల : జిల్లాలో హరిత వనాలను పెంచడానికి ఫారెస్ట్ అధికారులు సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా క్షీణించిన అడవులను పునరుద్ధరించడం కోసం గుట్టలపైన విత్తనాలను నాటడాన�
జగిత్యాల జిల్లాలో హరిత వనాలను పెంచేందుకు అటవీ అధికారులు డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్పేట శివారు అటవీ, గుట్ట ప్రాంతాల్లో మంగళవారం డ్రోన్ ద్వారా దాదాపు 25 వేల వి
65 వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, ఎంపీ సంతోష్కుమార్ అభినందనలు హైదరాబాద్, జనవరి 30 : చిన్నతనంలోనే గొప్ప స్ప్రహతో 6
బంజారాహిల్స్ : పర్యావరణ పరిరక్షణ అంటూ సందేశాలు ఇవ్వడం మానేసి ప్రతి ఒక్కరూ కార్యాచరణలో దిగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రముఖ హీరో దగ్గుబాటి రానా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ, మారుత్ డ్రోన్స్ సంస్థ, �
డ్రోన్ల సాయంతో అటవీ ప్రాంతంలో విత్తనాలు త్వరితగతిన విత్తన జల్లులు పూర్తి: అధికారులు మేడ్చల్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): అడవుల పెంపకంపైనే వాతావరణ సమతౌల్యం, ఆర్థిక వృద్ధి, వర్షాలు, వ్యవసాయం మొదలైన అంశా�
నేడు పాలమూరులో డ్రోన్ల ద్వారా జారవిడత పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ , ఎంపీ సంతోష్ మహబూబ్నగర్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసి వా�