కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి. కొత్త ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మకాలు దేవుడెరుగు, ఉన్న పాత ఆస్తులను అమ్ముకుందామన్నా వీల్లేకుండా మార్కెట్ను అతలాకు�
నిషేధిత జాబితాపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తామని, బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను జాబితా న�
రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
నిజామాబాద్ జిల్లా పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్లి పోయా రు. శనివారం రోజంతా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోనే కాలం గడిపారు. కానీ ఎక్క డా త
రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా (సెక్షన్ 22ఏ) పేరుతో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. 22ఏ నిబంధనల దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదురొంటున్న బాధిత ప్రజలకు ఉచ
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ
భూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్నులు చెల్లిస్తూ, పట్టాదారు పాస్బుక్ పొందిన వ్యక్తికి ఒక్కసారిగా తన భూమి ‘నిషేధిత జాబితా’లో ఉన్నదని తెలిస్తే ఏమైపోతాడు? తాను ఏ తప్పూ చేయకపోయినా ఆస్తి�
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ�
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.
Bomraspet | రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నది. ఇల్లు, వాకిలి, పొలాలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితా కత్తిని ఝుళిపిస్తున�