బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా మల్లేపల్లి లక్ష్మయ్య మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చే
మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ ఎదుర్కొన్న చేదు అనుభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపిందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్రంజన్ తెలిపారు.
టై- హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆరో ఎడిషన్ కాంపిటీషన్లో మహిళా అంత్రప్రెన్యూర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ వాణిజ్య వేదిక(డబ్ల్యూఈఎఫ్)-2025 వార్షిక సదస్సు కోసం ప్రభుత్వం రూ. 12.30కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ నెల 21న జరిగే తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలను వెంటనే ఆపాలని అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న చాముండేశ్వరీ నాథ్ తెలంగాణ స్పోర్ట్స్ శ�
ఎంఎస్ఎంఈలు పర్యావరణ రహిత, సామర్థ్యాన్ని పెంపొందించడానికి అవసరమైన సేవలు అందించడానికి వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు సంబంధించి ఒప్పం�
వేగంగా వృద్ధి చెందుతున్న ఈస్ట్జోన్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు
స్టార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీ-హబ్లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం మార్గం కనుగొనడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు విభిన్న కార్యక్రమాలను నిర�