Woman, Sons Kill Husband's Second Wife | మొదటి భార్య, ఆమె పిల్లలు కలిసి భర్త రెండో భార్యను హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చట్టబద్ధంగా చెల్లుబాటు కాని రెండో వివాహం చేసుకున్న ఓ జంట విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్షన్ 498ఏ కేసులో భర్త(46)కు కింది కోర్టు వేసిన శిక్షను కొట్టేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి.
భోపాల్: ప్రియుడి సమస్య పరిష్కారం కోసం, అతడి రెండో భార్యను ప్రియురాలు హత్య చేసింది. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బబ్లూ అనే వ్యక్తికి 14 ఏళ్ల కిందట నీలం అనే మహిళతో వివాహం జరిగింది. వారి�
మొదటి భార్యను చంపేశాడు. జైలుకు వెళ్లి వచ్చాడు. 40 ఏండ్ల వయస్సులో 21 ఏండ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి అప్పటికే నలుగురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య నిలదీ
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది
ముంబై: చనిపోయిన భర్త పెన్షన్, రెండో భార్యకు వస్తుందా? రాదా? అన్న దానిపై బాంబే హైకోర్టు ఒక స్పష్టత ఇచ్చింది. మొదటి పెళ్లిని చట్టబద్ధంగా రద్దు చేయకుండా రెండో పెళ్లి చేసుకున్న సందర్భాల్లో చనిపోయిన భర్త పెన్ష