జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందస్తుగా మాక్ డ్రిల్ చేశారు. కొత్త వేరియంట్ ఏ క్షణమైనా జిల్లాలో ప్రవేశిస్తే కొవిడ్ను అరికట్టడంతో పాటు తగిన చికిత్స అందించేందుకు యుద్�
న్యూఢిల్లీ: కరోనా టీకా రెండో, ప్రికాషన్ డోసు మధ్య గ్యాప్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం లేదు. ఈ రెండు టీకాల మధ్య వ్యవధి 9 నెలలు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ�
health minister harish rao has written to union health minister mansukh mandaviya | కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాశారు. కరోనా సెకండ్ డోస్, ప్రికాషన్ (బూస్టర్ డోస్) డోసు మధ్య ఉన్న గడువును తొమ్మిది
మంత్రి హరీశ్రావు | మొదటి డోస్ వేసుకున్నంత వారంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క్షీరసాగర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కొవిడ్ టీకా వేసుకోవడంలో చాలామంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది. గడువు దాటినప్పటికీ, రెండోడోసు టీకాను దాదాపు 11 కోట్ల మంది ఇంకా వేసుకోలేదని వెల్లడించింద�
తిరువనంతపురం: కోవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకునేందుకు నాలుగు వారాల తర్వాత అనుమతించాలని కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం అందించే ఉచిత టీకా కార్యక్రమానికి కాకుండా డబ్బులు చెల్లించి ప్రైవ�
Kerala High court: కొవిషీల్డ్ టీకాకు సంబంధించి కేరళ హైకోర్టు కేంద్ర సర్కారుకు కీలక ఆదేశాలు జారీచేసింది. కొవిషీల్డ్ మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోస్ వేసుకునే
అహ్మదాబాద్: చనిపోయిన వ్యక్తి.. కరోనా టీకా రెండో డోసు తీసుకున్నాడు. నమ్మడం లేదా.. ఒక సిబ్బంది పొరపాటు వల్ల ఇలా జరిగినట్లు బయటపడింది. గుజరాత్ రాష్ట్రం బనస్కాంతలోని పాలన్పూర్ పట్టణానికి చెందిన ముఖేష్ జోష
కరోనా టీకా| దేశ రాజధాని ఢిల్లీ కరోనా వ్యాక్సినేషన్లో దూసుకుపోతున్నది. 24 గంటల వ్యవధిలో 1,60,738 మందికి టీకా పంపిణీ చేశారు. ఇందులో 1,30,487 మందికి మొదటి డోసు, 30,251 మందికి రెండో డోసు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో 82,12,158 మందికి వ�
మంత్రి సత్యవతి | కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ దేశంలో ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాలు తీసుకోవడం సత్ఫలితాలు ఇస్తున్నాయని గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
వ్యాక్సినేషన్ | తెలంగాణ రాష్ర్టంలో రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నారు. సాయంత్రం