న్యూఢిల్లీ: టీకాల సరఫరా సరిగా లేక సతమతమవుతున్న ప్రభుత్వాలకు, ఆ మాటకు వస్తే ప్రజలకు ఇది మంచివార్త. మొదటి టీకా తీసుకున్న తర్వాత రెండో టీకా జాప్యమైతే రోగనిరోధకత లేదా యాంటీబాడీస్ 20 నుంచి 300 శాతం పెరుగుతుందని త�
నేటి నుంచి కొవాగ్జిన్ రెండోడోసు | తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఉద్యోగులకు రెండురోజులపాటు కొవాగ్జిన్ రెండోడోసు టీకా వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఉద్యోగులకు టీకాలు వేయన
ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు | రాష్ట్రంలోని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ రెండో డోసు మిస్ కావద్దని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్థన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ తర్వాతే కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుం�
కరోనా టీకా| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ
ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
జగిత్యాల: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. గత నెల 25న ఆయన ప్రైవేట్ వైద్యుల కోటాలో ఫస్ట్ డోస్ వేయించుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ ఉదయం జిల్లా ప్రధ�