స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి ఫెడరేషన్ కప్లో రెండో పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. రెండు రోజుల క్రితం మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో పసిడి నెగ్గిన జ్యోతి.. మహిళల 200 మీటర్ల రేసులో అగ్రస్థానంలో నిలిచింది.
ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో తమ రూపురేఖలను మార్చుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధిస్తున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పు�
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీపాక్స్ భారత్ను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా దేశంలో రెండో కేసు కూడా నమోదైంది. కేరళలోనే రెండోది కూడా వెలుగుచూడటం గమనార్హం. కన్నూర్కు చెందిన 31 ఏండ్ల వ్యక్తి�
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను హైదరాబాద్లో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే ప�
శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్వే ఏర్పాటు కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. రెండో రన్వే ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం క�
త ఐదేండ్లలో (2015-16 నుంచి 2019-20) తలసరి ఆదాయ (ప్రస్తుత రేట్ల ప్రకారం) వృద్ధి రేటులో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మొత్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేటులో సిక్కిం 13.7 శ�