Clash | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సార్వజని గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించడం దశాబ్ధ కాలాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం సైతం గణేష్ నిమజ్జన శోభాయాత్ర రతాన్న
Woman Hits Cop With Stick | రెండు గ్రూపుల మధ్య ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్పై కొందరు దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక యువతి కర్రతో పోలీస్ను కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Scuffle | ఒక రెస్టారెంట్లో ఏకంగా సుమారు వెయ్యి రూపాయలు సర్వీస్ ఛార్జీ విధించారు. కస్టమర్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్లు, సిబ్బంది మధ్య ఫైట్ జరిగింది (Scuffle breaks out). ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉ�
వరుడి స్నేహితులు పటాకులు కాల్చారు. అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గ
Punjab Congress: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరు నేతల మద్దతుదారులు మంగళవారం సాయంత్రం భటిండాలో బాహాబాహీకి దిగారు.