Samsung Galaxy S23 FE 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి త్వరలో తన గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. అమెజాన్ వేదికగా సేల్స్ నిర్వహించనున్నది.
Elon Musk- Parag Agarwal | మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’ ను టేకోవర్ చేయగానే నాడు సంస్థ సీఈఓగా ఉన్న భారత సంతతి నిపుణుడు పరాగ్ అగర్వాల్ ను తొలగించారు ఎలన్ మస్క్. అందుకు బలమైన కారణాలే ఉన్నాయట. ఈ విషయమై బయోగ్రఫీ రైటర్ ఇసా�
BharatPe | మొబైల్ యాప్స్ పేమెంట్స్ సంస్థ భారత్ పేకు మరో ఎదురు దెబ్బ తగలనున్నది. సంస్థ మాజీ సీఓఓ ధ్రువ్ బాల్.. వచ్చేనెలలో సంస్థను వీడనున్నారని వార్తలొచ్చాయి. 18 నెలలుగా కీలక టెక్, ప్రొడక్ట్ టీమ్ అధిపతుల నిష్క్రమణత�
Redmi Note 13+ | షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ.. భారత్ మార్కెట్లోకి తన రెడ్మీ నోట్13+ ఫోన్ ఆవిష్కరించనున్నది. 200 మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో వస్తుందని సమాచారం.