బడులు ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే నల్లగొండ జిల్లా విద్యాశాఖలో టీచర్ల డిప్యుటేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో ఆభాసుపాలవుతున్న విద్యాశాఖ అధికారులు ‘నవ్విపోదురుగాక..నాకేటి..’
ఆటపాటలతో ఇన్నాళ్లూ ఇళ్లలో సందడి చేసి పిల్లలందరూ ఇక బడిబాట పట్టనున్నారు. పాఠశాలలకు, విద్యార్థులకు బుధవారంతో వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి తరగతి గదుల తలుపులు తెరుచుకోనున్నాయి.
పోయినేడు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన సర్కారు పాఠశాలలు, ఏడాది చాలా చోట్ల సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. వేసవి సెలవులకు టాటా చెబుతూ నేటి నుంచి స్కూళ్లు రీఓపెన్ కానుండగా, అనేక చోట్ల అసౌకర్యాలు రాజ్య�
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుండడంతో పిల్లల కోసం బడుల్లో అన్ని పనులను పూర్తి చేయాలని మైనారిటీ గురుకుల ప్రిన్సిపాళ్లను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీ�
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన షెడ్యూల్ను బుధవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వి�
Students Faint | వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్నాయి. అయితే పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయారు. పదుల సంఖ్యలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. సపర్యలు చేసిన టీచర్లు, ఆ విద్యా�
వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి బడిగంట మోగనున్నది. ఆటపాటల్లో మునిగితేలిన విద్యార్థులు ఇక బడిబాట పట్టనున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్
మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠ�
బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రా
బెంగుళూరు: కర్నాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక స్కూళ్లను కూడా సోమవారం నుంచి తెరవనున్నట్లు ఆ ర�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో స్కూళ్లను తెరిచే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు తెరువడంపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష