woman jumps on railway track | సహజీవనం చేస్తున్న వ్యక్తిని బెదిరించేందుకు మహిళ ప్రయత్నించింది. ఉన్నట్టుండి రైలు పట్టాలపైకి దూకింది. అయితే రైలు రావడాన్ని గమనించి ప్లాట్ఫారమ్పైకి వచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. ఇంతలో రై�
Men Trying To Scare Elephant With Slippers | కొందరు వ్యక్తులు ఒక ఏనుగును చెప్పులతో భయపెట్టేందుకు ప్రయత్నించారు. (Men Trying To Scare Wild Elephant With Slippers) దీంతో ఆ ఏనుగు కోపంతో పలుమార్లు వారి వైపు దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య
కరోనాతో అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ గాడిన పడింది. గత రెండేండ్లుగా గందరగోళంగా తయారైన విద్యారంగానికి రాబోయే కొత్త విద్యా సంవత్సరంలో నవోదయం రానున్నది. కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జే�
జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క వైరల్ ఇన్ఫెక�
మండలంలోని నోముల గ్రామంలో పందుల షెడ్డును తొలగించాలని శుక్రవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పందులు ఇళ్లల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయని, వాటితో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని గ్రామస్త
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఈడీ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తే బెదిరేది లేదని, తప్పు చేయనప్పుడు ఎవరికీ లొంగేది లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మ�
టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
న్యూఢిల్లీ: ఏనుగుల గుంపుతో సెల్ఫీ తీసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. దీని కోసం రోడ్డు మధ్యలో వాహనాలు ఆపారు. ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ కోసం ఆ ఏనుగుల గుంపు సమీపానికి వెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఏనుగులు వారి �
‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భ�
కరోనా నీడలు వీడకముందే మరో కొత్త వైరస్ అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం దానిని ‘టమాటా ఫ్లూ’ గా పిలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో ఈ టమాట ఫ్లూ ఆనవాలు కనిపించకపోయినప్పటికీ ప్రజల్లో ఒక ఆందోళనకర