పాలమూరులోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో మంగళవారం సాంబారు, చట్నీలో బొద్దింక రావ డం కలంకలం రేపింది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆం దోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నది. మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు.
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు (ACB Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు �
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఎస్సీ హాస్టల్లో టెన్త్ విద్యార్థినులు ఇద్దరు గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చిందని మనస్తాపం చెంది
మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ని ర్వహ�