రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
దేశంలో మధ్యతరగతి తలసరి ఆదాయం పెరుగుతున్నది. 2011-22 ఆర్థిక సంవత్సరాల మధ్య దాఖలైన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ల ఆధారంగా ఎస్బీఐ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో సున్నా ఆదాయపు పన్ను కేటగిరి సంఖ్య �
SBI On Capita Income | 2047లో శత స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్లో తలసరి ఆదాయం 7.5 రెట్లు పెరిగి రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ అధ్యయన నివేదిక తెలిపింది.
ప్రస్తుత వృద్ధి రేటు కొనసాగితే 2027 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ (SBI Research Report) అంచనా వేసింది.
దేశ వృద్ధిరేటు అంచనాలకు మరోమారు కత్తెర పడింది. తాజాగా గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) భారత జీడీపీ 7 శాతానికే పరిమితం కాగలదన�