Money Laundering Case | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్తో సంబంధం ఉన్న కంపెనీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు ర�
Satyendra Jain : ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain)కు భారీ ఊరట లభించింది. అవినీతి ఆరోపణల కేసులో మూడేళ్ల క్రితం ఆరెస్ట్ అయిన ఆయనకు సోమవారం కోర్టు క్లీన్చీట్ ఇచ్చింది.
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) లో ఆప్ సీనియర్ నేతల (AAP senior leaders) ను ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. అయితే చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్న సీఎం అతిషి అనూహ్యంగా విజయం సాధించారు.
Satyendra Jain | బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆమెకు రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపింది. ఈ కే�
ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కే జ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో ఉ న్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరిన్ని సమస్యలు మొదలయ్యేలా ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ వ
Satyendra Jain | ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ సోమవారం తిహార్ జైలులో లొంగిపోయారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ�
Satyendar Jain | ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు ఆయన వెంటనే లొంగిపోవ�
Delhi Minister, Satyendra Jain | మనీలాండింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వ్యవహారం మరో మలుపు తీసుకున్నది. మంత్రి మసాజ్ చేసింది ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మం�
Satyendra Jain | మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ఆద్మీపార్టీ మంత్రి సత్యేంద్ర జైన్కు తీహార్ జైల్లో ఉంటున్నారు. అయితే, జైలులో ఆయనకు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు బయటికి
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్కు 2019లో రూ.10 కోట్లు ఇచ్చానని చెప్పారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 13 వరకు ఆయనను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, విచారణ అనంతరం వచ్చిన అనంతరం సత్యేందర్ జైన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ను సమర్థిస్తూ ఇవాళ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కా�
ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయడం దిగ్భ్రాంతికరం. జైన్పై బనాయించిన కేసు బూటకమైనదనీ, రాజకీయ కారణాలతో ఆయనను ఇరికించారని ఢి�
ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు