భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3) రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా
పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటివరకు ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 226. వాటిలో విదేశీ ఉపగ్రహాలు 180. ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డు ఇప్పుడు భారత్ పేరిట ఉంది...
జీశాట్: ఇస్రో అభివృద్ధి చేసిన అధిక నిర్దేశిత టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-31. దీన్ని ఫిబ్రవరి 6న దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలో ఉన్న కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ-247 రాకెట్ ద్వారా వి�