Diarrhoea | అస్సోం (Assam) రాష్ట్రంలో అతిసార వ్యాధి (Diarrhoea) తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్ (Tea Estate)లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి దేశం గురించి ఏమీ తెలియదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. కాంగ్రెస్కు రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు.
ఇంఫాల్ : వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మణిపూర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్కుమార్ ఇమో సింగ్, యాంతోంగ్ హుకిప్ సోమవా
Sarbananda Sonowal: అసోంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ నామినేషన్ దాఖలు చేశారు. రాజధాని డిస్పూర్లో
Covid Rules Violation | రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్పాటు పలువురు బీజేపీ ముఖ్యనేతలపై పోలీసులకు ఫిర్యాదు అం�
గౌహతి: అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా హిమంతను ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత నరేంద్ర సింగ్ తోమార్ వెల్లడించారు. ఆ�
గువహటి : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రోజు ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న కాషాయ పార్టీకి అసోంలో వరుసగా రెండోసారి అందివచ్చిన గెలుపు ఒక్కటే ఊరట ఇచ్చింది. ఎన్డీయే కూటమి అసోంలో విస్పష్ట మెజారిటీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �
అసోంలో ఎన్నికల ప్రచారానికి తెర | అస్సోంలో చివరి విడుత ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. చివరిరోజు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు కూటమి అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు.
గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో 8 ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీ ఇచ్చిన ప్రకటనలకు వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్, బీజే�