గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణల�
సప్తగిరి, శృతిపాటిల్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. సురేష్ కోడూరి దర్శకుడు. వలసపల్లి మురళీమోహన్ నిర్మాత. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశ
‘తారల వారసులు ఎంతో మంది పరిశ్రమలోకి వచ్చారు. కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా స్వీయ ప్రతిభతో సప్తగిరి హీరోగా రాణిస్తున్నారు. హీరోగా నాలుగో సినిమా చేస్తున్న సప్తగిరికి ప్రేక్షకుల ఆశీస్సులు దక్కాలని కోరుకుంట
కరోనా మహమ్మారి కోరలు చాస్తుండడంతో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారు. సామ్యానులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి బారిన పడడం కలవర పరుస్తుంది. తాజాగా రైటర్, డైరెక్టర్ నంద్యాల రవ�