పదేండ్లుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతారంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గుడి స్థలం విషయంలో వివాదం నెలకొన్నది. ప్రతి ఏడాది మాదిరిగా సేవాలాల్కు భోగ్ భండారో జరుపుకునే�
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ భండార్ నిర్వహించడంతోపాటు సంత్ సేవాలాల్ ఆలయాల్లో పూజలు చేశారు.
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహరా
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని, జాతి పునర్జీవ నం, ఔన్నత్యానికి పాటుపడిన మహనీయుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనలో గురువారం సంత్సే
హుస్నాబాద్ ప్రాంతంలోని గిరిజన తండాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణంలోని యేనెపై గల బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవ�
సంత్ సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్�
సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం అనుసరణీయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదని, గొప్ప శక్తి అని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్లో గురువారం సేవాలాల్ మహ�
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. గిరిజనుల కోసం సేవాలాల్ మహరాజ్ భవనాల నిర్మా ణం చేపట్టినట్టు తెలిపారు.
పాలమూరు పట్టణంలో సమస్యలు లేకుండా అభివృద్ధి చేసేందుకే వార్డు పర్యటన చేపట్టినట్లు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం పాలకొండ నుంచి పర్యటనకు శ్రీ కారం చుట్టారు. ముందుగా ఆంజనేయస్వామి ఆల
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�