టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి కలిసొచ్చింది. పండుగ వేళ నడిపిన బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. ప్రత్యేక బస్సులను నడిపించడంతో టీజీఎస్ ఆర్టీసీకి రూ.112.46 కోట్లు వచ్చాయి. నిరుడు సంక్రాంతికి 4,962 ప్రత్యేక బస్సులను �
సులభతరంగా, క్షేమంగా అందరికీ అందుబాటులో టికెట్ ధరలతో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పిన ఆర్టీసీ యంత్రాంగం పండుగ సమయాల్లో ప్రయాణికులపై అధిక భారం మోపుతున్నది. ఇప్పటికే మహిళలకు ఉచి�
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించడంతో శనివారం స్వగ్రామాలకు చేరుకునేందుకు వచ్చిన వారితో
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 17 వరకు ఈ రైళ్లను నడుపనున్నట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్-అర్సికిరే, వి�
సంకాంత్రి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనపు బస్సులు నడిపించనున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల పరిధిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను తిప్పనున్నది.
TSRTC | సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగ సమయంలో 4,844 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 625 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఈ �
సుల్తాన్బజార్ : రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణీకుల సౌకర్యార్ధం ఈ యేడాది 4318 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ వరప్రసాద్�