అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే వారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైనా పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎవరు అశ్రద్ధ కనబరిచినా చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సోమ
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వర కు నిర్వహించే స్పెషల్డ్రైవ్ కోసం అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. సర్పంచుల కాల�
పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా వారం రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఇటీవల ఉన్న�
ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధన