నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్కు మురికి కూపంలా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు ఇక్కడికే చేరు�
బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది.
భద్రాద్రి జిల్లాలోని సర్కార్ దవాఖానల్లో సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.. అన్న చందంగా తిష్ఠ వేశాయి. ఒక ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తుంటే.. మరో ఆసుపత్రిలో వసతులు అరకొర.
పారిశుధ్య నిర్వహణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు బల్దియా విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ఇటీవల సర్కిల్ -15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు తెలుగు తల్లి ఫ్లైఓవర్పై స్వీపింగ్ యంత్రాల
గ్రేటర్లో ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం నీరుగారుతున్నది. ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోతున్నాయి. స్వచ్ఛత ప్రశ్నార్థకమవుతున్నది. చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా మూడున్నరేండ్ల కిందట డస్
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా తెలంగాణలో అమలుచేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు బాగున్నాయంటూ కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి విన్నీ మహాజన్ ప్రశంసించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టనున్నారు. నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పనితీరుపై డివిజన్లలోని కాలనీ, బస్తీల్లో
పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ