ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మాటలను తానే ఉల్లంఘిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆయన తీవ్రంగా స్పందించారు. మహిళ మృతికి బెనిఫిట్ షోనే కారణమని వాదించిన ఆయన, తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలం�
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం, పోలీసుల పనితీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నాయి. అల్లు అర్జున్ వివాదం తర్వాత తెలుగు సినిమా రంగం హేమాహేమీలంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం�
వ్యతిరేకుల మీద కేసులు పెట్టినప్పుడు రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాట ‘చట్టానికి చుట్టాలుండరు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం దృష్టిలో అందరూ సమానులే’. వినటానికి, నమ్మటానికి ఇది చాలా బాగుంటుంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ యెర్నేని 50 లక్షల ఆర్థిక సాయం చేశారు.
చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొకిసలాటలో ఓ మహిళ మరణించడంపై చికడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఆ సినిమా హీరో అల్లుఅర్జున్ హైకోర్టులో పిటిష�