నల్లగొండ పట్టణానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్ ఇసుక బుక్ చేశాడు. వెంటనే అతనికి సక్సెస్ఫుల్ బుకింగ్ అంటూ ట్రాక్టర్ నెంబర్తో పాటు డ్రైవర్ నెంబర్తో కూడిన మెసేజ�
ఇందిరమ్మ ఇండ్లపై టీఏసీ (గిరిజన సలహా మండలి) సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. కేటాయించిన ఇండ్లు సరిపోవని అధికార, ప్రతిపక్ష గిరిజన నేతలందరూ ముక్తకంఠంతో నిరసించారు. గిరిజన ప్రాంతాల్లో ఇండ్ల సంఖ్యను పెంచాలని కో�
ఇప్పటికే ఇసుక క్వారీల కాంట్రాక్టర్లను తొలగించి వాటి నిర్వహణ బాధ్యతలన్నీ బడా ఏజెన్సీలకు అప్పగించేందుకు టెండర్లు పిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సరఫరా బాధ్యతలను కూడా బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు
ఇసుక సరఫరాలో అక్రమాలపై టీజీఎండీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వాట్సాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునేలా కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు రీచ�
గ్రామాల్లో నిర్మాణాలకు సరిపడా స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతించాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.