Punjab Farmers: పంజాబీ రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. శంభూ బోర్డర్ వద్ద రైతు శిబిరాలను తొలగించడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. ఇవాళ పంజాబ్లో రైతులు రాష్ట్రవ్యాప్త నిరసన చేపడుతున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల పిలుపు మేరకు సోమవారం పంజాబ్ బంద్ జరిగింది. అధికారులు 200కుపైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పంజాబ్-ఢిల్లీ మధ్య 163 రైళ్లను రద్దు చేసినట్లు అధిక
రైతుల శ్రేయస్సును విస్మరించిన 2024-25 బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా, మండల కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
మోదీ సర్కార్ విధానాలను నిరసిస్తూ కార్మిక, కర్షక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్ను ఏకకాలంలో చేపడుతున్నట్టు రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన
రైతులపై కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలపై పోరాటం జరిపి విజయం సాధించిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజల దృష్టికి తేవడంపై దృష్టి సారించింది.
Kisan Mahapanchayat | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని �
కేంద్ర ప్రభుత్వ రైతు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం సంయక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఐదు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. రైతుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో