పెద్దపల్లి జిల్లా ఇసుక అక్రమాలకు నిలయంగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా సాగుతోంది. అధికారికంగా తవ్వకానికి గడువు ముగిసినా.. నిత్యం పెద్ద మొత్తంలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో వనదేవతల జాతరకు భక్తజనం శుక్రవారం పోటేత్తెంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శుక్రవారం ఓడిబియ్యం, సీరె, సారె, బంగారం (బెల్లం), ముడుపులు సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరగా.. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయాచోట్ల బారు
దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది.
దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి