Bangladesh Crisis : బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరగవచ్చని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ముఖ్య నేత సల్మాన్ ఖుర్షిద్ భార్య లూయిస్ ఖుర్షిద్.. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కాజేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కేంద్ర నిధులు రూ.71.50 లక్షలను లూయిస్ ఖుర్షిద్, మరో ఇ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపధ్యంలో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అగ్ర నాయకత్వాన్ని వెనకేసుకొచ్చారు
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అయోధ్య తీర్పుపై ఆయన రాసిన పుస్తకంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చారు. దీనిపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖ�
న్యూఢిల్లీ : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో దేశ రాజ్యాంగంలో షరియా నిబంధనల
భోపాల్: కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన సన్రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్హుడ్ ఇన్ అవర్ టైమ్స్ పుస్తకాన్ని బుధవారం రిలీజ్ చేశారు. అయితే ఆ బుక్లో హిందుత్వ వాదాన్ని.. ఇస్లామిక్ తీవ్రవాదంతో పోల్చా�
న్యూఢిల్లీ, నవంబర్ 11: అయోధ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన ఓ పుస్తకంలో హిందుత్వపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుత్వాన్ని ఐఎస్ఐఎస్, బొకోహరం వంటి ఉగ్రవాద సంస్థల జిహాదిస్ట్ ఇస్�
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదని చెప్పేందుకు మనం సిగ్గుపడటం లేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం విమర్శించారు. ‘జెస్సికాను ఎవరూ చంపనట్లే, బాబ్రీ మసీదును ఎవరూ కూల్చలేదు’