Cognizant | ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు (Salary Hikes) ప్రకటించింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం (2023-24) నిరాశనే మిగిల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలను రెండంకెల స్థాయి వృద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు..
భారత్లో ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ టెకీలకు చేదు కబురు చేరవేసింది. భారత్, శ్రీలంకలో తమ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపుతో పాటు అధిక బోనస్ చెల్లింపులు ఉండవని స్పష్టం చేసింది.
భారత్లో ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి కంటే తక్కువ ఉన్న తన ఉద్యోగులందరికీ వేతన పెంపును వాయిదా వేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీ విప్రో జీతాల పెంపు విషయంలో నిర్ణయాన్ని మార్చేది లేదని పేర్కొన్నది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి యధావిధిగా జీతాలను పెంచనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. క్వార్ట�