komatireddy venkat reddy | రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరా చేసే తాత్కాలిక కార్మికులు వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. దీంతో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం
వేతనాల కోసం మిషన్ భగీరథ కార్మికులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం మిషన్ భగీరథ కార్యాలయం వద్ద కార్మికులు బైఠాయించారు.
Bank Employees | బ్యాంకు ఉద్యోగుల వేతనాలు 17 శాతం పెరగనున్నాయి. ఐదు రోజుల పని విధానంపై ఇండియన్ బ్యాంకుల సంఘం (ఐబీఏ), బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరిందని తెలుస్తున్నది.
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న బోధనా సిబ్బంది వేతనాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని బీసీ స
Minister Satyavathi Rathod | తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది వేతనాలను ఒకసారి పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న తొండి లెక్కలు,