1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది.
Sajjan Kumar | తండ్రీకొడుకులను తగులబెట్టిన కేసులో కాంగ్రెస్ పార్టీ (Congress party) మాజీ ఎంపీ (Former MP) సజ్జన్ కుమార్ (Sajjan Kumar) కు జీవిత ఖైదు పడింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue court) ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరిం
దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జంట హత్యల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు మరణ శిక్ష విధించాలని మంగళవారం న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ �
1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన విధ్వంసకాండ సందర్భంగా ఢిల్లీలోని సరస్వతీ విహార్లో ఇద్దరు వ్యక్తుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పు వె
Sajjan Kumar | 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీలో జశ్వంత్ సింగ్, తరుణ్దీప్ సింగ్ ఇంటిపై పలువురు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ఇల్లును ల�
anti-Sikh riots case | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో (anti-Sikh riots case) కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్, ఇతర నిందితులను నిర్దోషులుగా కోర్టు పేర్కొంది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చింది.