తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో కేసీఆర్ పోరాటం ప్రపంచానికంతా తెలిసిందే. అంతటి త్యాగంతో కూడిన పోరాట చరిత్ర ఆయనది. ఉద్యమంలోనైనా స్వరాష్ట్రంలోనైనా నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ నేత కేసీఆర్ ముందుచూపు చాలా �
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయిచంద్ మరణాన్ని తట్టుకోలేక రోదిస్తున్న ఆయన భార్య రజిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా ! రక్తబంధం విలువ నీకు తెలువదురా.. నుదుటి రాతలు రాసే ఓ దేవదేవా! తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా’ అని ఎలుగెత్తి తెలంగాణ గోసను లోకానికి వినిపించిన పాట ఆగిపోయింది. మట్టిమనుషుల గోసన
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. విద్యార్థి దశ నుంచి కళాకారుడిగా, గాయకుడిగా పేరుతెచ్చుకున్న సాయిచంద్�
తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (38) గుండెపోటుతో గురువారం హఠాన్మరణం చెందారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్హౌస్లో ఉన్న ఆయనకు బుధ
ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతి తెలంగాణ రాష్ర్టానికి తీరని లోటని జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో సాయిచంద్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పు�
తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సా�
Sai chand | రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్(Saichand) మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.