పాలేరు కాల్వ మరమ్మతులు పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అధికారులు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. బుధవారం సాయంత్రానికి సాగర్ ఆయకట్టుకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
నాగార్జున సాగర్ ఆయకట్టులోని ఖమ్మం జిల్లా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సాగునీటిని విడుదల చేసింది. పాలేరు కాలువకు ఇటీవల గండి పడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే.
వర్ని మండలంలోని ఆఫందిఫారం సమీపంలో ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ యువకుడు కొట్టుకుపోగా.. కాపాడేందుకు వెళ్లిన యు వకుడి చిన్నాన్న సైతం గల్లంతయ్యాడు.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ
ముగ్గురు వలస కూలీలు గల్లంతు | ముదిగొండ మండలంలోని కట్టకూరు గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ (మంగాపురం మేజర్ కెనాల్) లో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.