ఎంపిక చేసిన మాడళ్లపై టాటా మోటర్స్ తాజాగా లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది. వీటిలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హరియర్, సఫారీ మాడళ్లున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ మరో మైలురాయిని సాధించింది. దేశీయ రోడ్లపై 20 లక్షల యూనిట్ల ఎస్యూవీ వాహనాలను విక్రయించింది. ఈ సందర్భంగా కొత్తగా ఎస్యూవీలను కొనుగోలు చేసేవారికి ఆర్థిక ప్ర
Elephant Tramples Mahout | సఫారి ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్లో (Manas National Park) సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఓ ఖడ్గమృగం (Rhinoceros) వెంబడించింది.
సఫారీ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు పర్యాటకులు చాకచక్యంగా వ్యవహరించాలని అటవీ అధికారులు సూచించారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జంత�
Bride Reels | ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి స్మార్ట్ వాడే ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది రీల్స్ చేస్తూ గుర్�
జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 17: ప్రీమియం ఎస్యూవీ సఫారీని డార్క్ ఎడిషన్గా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు ప్రారంభ ధర రూ.19.05 లక్షలు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్లు ఆరంభించ�