శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సమగ్రమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకప్పుడు పెద్దలు, పిల్లలు కలిసి నేలపై కూర్చుని పద్ధతిగా తినేవాళ్లు. ఇప్�
Pariksha Pe Charcha: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పారు సద్గురు జగ్గీ వాసుదేవ్. విద్యార్థుల మేధస్సుకు పాఠ్యపుస్తకాలు సవాల్ కాదు అని అన్నారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో
Isha Foundation | ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ (Isha Foundation)పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.
మెదడు సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మార్చి 17న ఆయనకు మేజర�
Jaggi Vasudev | ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev)కు గత వారం బ్రెయిన్ సర్జరీ (brain surgery) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు అప్డేట్ (He
Jaggi Vasudev | ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కూతురు అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సద్గురు బాగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. 66 ఏండ్ల జగ్గీ వాసుదేవ్ గత నాలుగు వారాల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అయినప్పటి
Jaggi Vasudev | ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
Hindi Row | ‘మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. మన జాతీయ భాష అయిన హిందీ అందరికీ తెలిసి ఉండాలి’ (Hindi Row) అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదే�
బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. చిక్బళ్లాపూర్లోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫ
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఆదివారం లేఖ రాశారు. దేశంలో 52శాతం వ్యవసాయ భూములు నిస్సారమయ్యాయని, దేశంలో మట్టి
హైదరాబాద్ : పుడమి రక్షణ కోసం ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎంచుకున్న మార్గం భావి తరాలకు ఆదర్శంగా నిలవబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్క�
Save Soil | భూమిని కాపాడుకోకపోతే.. మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉందని ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేశారు. ఈ ముప్పును ముందే అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఆయన పిలు